• June 1, 2025
  • 78 views
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో! కాంగ్రెస్. బి ఆర్ఎస్. రసా బస

ఒకరిపై ఒకరు నినాదాలు.. జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య…

  • June 1, 2025
  • 76 views
నాగిరెడ్డిపల్లి పంచాయతీలో చౌక దుకాణాలు ప్రారంబించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి చౌక దుకాణాలు ప్రారంభించిన మేడా విజయసేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా…

  • June 1, 2025
  • 85 views
డబల్ బెడ్ రూమ్ లను పట్టించుకునే నాధుడే లేడు

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ ఆదివారం జూన్ 1 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ లో గల డబల్ బెడ్ రూమ్ కాలనీ లో పట్టించుకునే అధికారులే లేరు, పేరుకే డబల్ బెడ్ రూమ్ లు, మొత్తం నాసిరకం పనులు, వర్షాకాలం…

  • June 1, 2025
  • 85 views
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు వారికి చిరు సత్కారం

జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…

  • June 1, 2025
  • 84 views
నేటి నుంచి రేషన్‌ డిపోల్లో సరకులు

రేషన్‌ డిపోల్లో సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్01,అచ్యుతాపురం :ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో నేటి నుండి డిపోల ద్వారా రేషన్ కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోనున్నారు. అందులో భాగంగా ఈరోజు అచ్యుతాపురం మండలం వెదురువాడ…

  • June 1, 2025
  • 96 views
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి! హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్

జనం న్యూస్.మే31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) భూసమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసంతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ. తేదీ నుండి 20 తేదీ వరకు హత్నూర…

  • June 1, 2025
  • 95 views
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వర చిరు సత్కారం

జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…

  • June 1, 2025
  • 70 views
ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మే 31: ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం పి 4 ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవి తానికి ప్రగతి కొరకు బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత నిచ్చే కార్యక్రమం…

  • June 1, 2025
  • 27 views
49 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 4.90 లక్షల జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ…

  • June 1, 2025
  • 27 views
.పంట మార్పిడి తోనే ఆధిక దిగుబడి వ్యవసాయ శాస్త్రవేత్త సాయి కిరణ్

.జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు పంట మార్పిడి తోనే ఆధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సాయికిరణ్ డాక్టర్ సురేష్ తెలిపారు మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com