స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
గురుకుల పాఠశాలలో, ప్రవేశానికి ఆహ్వానం.
జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…
7 న హైదరాబాద్ లో జరగనున్న లక్షల డప్పులు వేల గొంతుల వాల్ పోస్టర్లు కరపత్రం ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలోవేల గొంతులు – లక్షల డప్పుల మహా ప్రదర్శన వాల్ పోస్టర్ , కరపత్ర ఆవిష్కరణపులుకుర్తి గ్రామంలో యం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక…
పంచాయితీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన
జనం న్యూస్ 04 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాదివ్యాంగులకు గ్రామపంచాయతీలో రిజర్వేషన్ కల్పించండి తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల…
ఫతేనగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ మరియు అధికారులుతో కలసి డివిజన్ లోని స్మశాన వాటికలను పరిశీలించారు.…
గురుకులాలకు, ఆహ్వానం.
జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
అదృశ్యమైన బాలుడ్ని కనుగొని తల్లిదండ్రులకు అప్పగింత||
కోరుకొండ సైనిక్ స్కూలులో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఉత్కర్ష్ బనాక (13సం.లు)కనిపించుట లేదని సైనిక్ స్కూలు స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్ పోలీసులు బాయ్ మిస్సింగు కేసునమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. మోహన్ బనాక, స్మిత…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఓబిలి గ్రామానికి సంబంధించి S. ప్రవీణ్ అనే యువకుడికి క్యాన్సర్ వ్యాధి కారణంతో చికిత్స చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నట్టు అతని మిత్రులు లయన్స్ క్లబ్ నకు తెలియజేసి…
దాసరి కల్పన కు సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం న్యూఢిల్లీ లో నిర్వహించిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లి శాయంపేట గ్రామానికి చెందిన దాసరి కల్పన స్వయం సహాయక సంఘ సభ్యురాలు హాజరైన విషయం…