• February 6, 2025
  • 60 views
చిరంజీవి మృతి బాధాకరం

జనం న్యూస్ ఫిబ్రవరి 07 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి చిరంజీవి మరణం బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్…

  • February 6, 2025
  • 64 views
బీసీలకు సంచార జాతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

జనం న్యూస్. ఫిబ్రవరి 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)బిసి కమిషనర్ కు సంచార జాతులు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందని. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని. ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి…

  • February 6, 2025
  • 94 views
గోసంగి కులస్తులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి : శ్రీనివాస్.నిజామాబాదు..గోసంగీ కుల రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ. ఎస్సీ. వర్గీకరణ ని స్వాగతిస్తున్నాం కానీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విధానం ద్వారా మమ్మల్ని మరింత వెనుకకు నెట్టి వేసి, మాకుతీవ్ర…

  • February 6, 2025
  • 61 views
పర్మిషన్ ఇయ్యకున్న డప్పుల దరువులు ఆగవు

వేల గొంతుల లక్ష డప్పుల సభకు మద్దతు తగ్గేదేలే –మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రంలో గురువారం రోజున కలగూర రాజకుమార్ మాట్లాడుతూ ఈనెల…

  • February 6, 2025
  • 64 views
నేటి నుండి బీరుపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ ఫిబ్రవరి 7 జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీరు పూర్ మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి ఈనెల 19 వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు అదిలాబాద్ జిల్లా నిజామాబాదు…

  • February 6, 2025
  • 59 views
విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 6 చిలిపి చెడుమండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని పదో తరగతి విద్యార్థులకు జరగబోయే బోర్డ్ ఎగ్జామ్స్ దశ వారిలో వ్యక్తిగత వికాసం ధైర్యాన్ని నింపాలని గురువారం శీలంపల్లి రైతువేదికలో మోటివేషనల్ స్పీకర్ సునీత…

  • February 6, 2025
  • 69 views
ఫైజాబాద్ నర్సరీని సందర్శించిన ఎంపీడీవో

జనం న్యూస్ ఫిబ్రవరి 6 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలో ఎంపీడీఓ నర్సరీని సందర్శించడం జరిగింది.రేసింగ్ బెడ్ లలో 1000 ఈత,1000తాటి మొక్కలను పెట్టమని సూచించడం జరిగింది.మరియు ప్రెమింగ్ బెడ్ లను ఏర్పాటు…

  • February 6, 2025
  • 55 views
మునిగిపోతున్న పార్టీని, వదిలించుకుంటున్న నాయకుల్ని కాపాడుకోవడానికే జగన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : 2.o చూస్తారు. 3 0 ఏళ్ల అధికారమని సినిమాకబుర్లు చెప్తున్నాడు : మాజీమంత్రి ప్రత్తిపాటిటూరిస్ట్ లా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తూ, అవినీతి..దోపిడీ. ఆలోచనలు చేసే జగన్…

  • February 6, 2025
  • 51 views
వృద్ధుని ప్రాణాలు కాపాడిన కాటూరి మెడికల్ కాలేజ్& ఆసుపత్రి డాక్టర్లు.

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️కాటూరి మెడికల్ కాలేజీ& ఆసుపత్రి డాక్టర్లు వృద్ధుని ప్రాణాలు కాపాడి కొత్త జీవితానికి ప్రసాదించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల చెందినటువంటి తిరుపతిరావు (75)…

  • February 6, 2025
  • 54 views
అల్ హాది వెల్ఫేర్ & హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోమెగా వైద్య, రక్తదాన శిబిరం.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరు అల్ హాది వెల్ఫేర్ & హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో,కువైట్ ప్రవాస నందలూరు యూత్ సహకారంతో 09-02-2025 ఆదివారం నందలూరు బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద మెగా వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com