స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
వైద్యుడి నిర్లక్ష్యం వల్ల 20 నెలల చిన్నారి మృతి..▪వైద్యుడి నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు..▪చనిపోయాక తీసుకొచ్చారు అంటున్న వైద్యుడు..
జనం న్యూస్ //ఫిబ్రవరి //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లో వెళితేమొగులపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన అయితు సతీష్ పోతుగల్ తను అంటున్న…
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…
క్యాన్సర్ ఆసుపత్రి కోసం మౌన దీక్ష
జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న…
ఫీజు పోరు కార్యక్రమం వాయిదా
చిన్న శ్రీనుజనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విద్యార్థులకు తక్షణమే ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న విజయనగరంలో తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు…
మధ్యతరగతి ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా..,!
జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.శ్రీనివాస్. మధ్యతరగతి ప్రజల ప్రగతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ,2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నో ఇన్కమ్ టాక్స్ 12 లక్షల వరకు బిల్లు మధ్యతరగతి కుటుంబాలకు హర్షానీయం, దీనివల్ల వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వాణిజ్య…
పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు చెల్లించాలని ఇన్చార్జి విద్యాధికారికీ వినతి
జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న కోడి గ్రుడ్ల బిల్లులు వేతనాలు చెల్లించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానియకి పలు…
ప్రభుత్వపాఠశాలలో తనిఖీ చేసిన సామాజిక తనిఖీ బృందం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 3. తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల కె జి బి వి బాలికల పాఠశాలను, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు…
అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గ్రామానికి చెందిన కందగట్ల సాంబయ్య అనే రైతు అంకూర్ కంపెనీకి చెందిన శ్రీ-101 వరి విత్తనాలను 20 ఎకరాలలో నాటారని ఇప్పుడిప్పుడే…
మహిళలు , చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత
మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు. మహిళలు, చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం భరోసా టీం ద్వారా జిల్లాలో అవగాహన సదస్సుల నిర్వహణ జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా…