విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5న సెమినార్
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యల నగరంగా పేరుపొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్.బి.జి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
డ్రోన్స్ తో పేకాట, కోడి పందాల స్థావరాలపై రైడ్ నిర్వహించిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న…
రహదారుల అభివృద్ధి పనుల నిమిత్తం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ ఆర్డీసి చైర్మన్ ప్రగడ
జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం:ఈరోజు విజయవాడలో ఆర్&బి కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ బోర్డు సమావేశంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, రహదారుల అభివృద్ధి…
సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి
సహాయ నిధి చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి25,:అచ్యుతాపురం: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని యలమంచిలిఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మంగళవారం…
“ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వసతులు కల్పించాలి”
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడం బాధాకరమని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ బొబ్బాది సాయికుమార్ అన్నారు. సోమవారం కోట…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరుబాట-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ ,…
విజయనగరం పట్టణంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ , ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు క్రికెట్ బెట్టింగ్లు పాల్పడి, కేసుల్లో ఉన్నవారిని మరలా క్రికెట్ బెట్టింగ్ ల జోలికి…
అమానవీయ ఘటనపై..థర్డ్ జెండర్ గళమెత్తింది..అనకాపల్లి దీపు హత్య కేసులో..న్యాయం జరగాలని ఘోషించింది..నిరసన ర్యాలీ చేపట్టి..అశ్రు నివాళులు అర్పించింది..
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :అనకాపల్లిలో జరిగిన ఒక దారుణ ఘటన హిజ్రాల సమాజాన్ని కలచి వేసింది. తమ సామాజిక వర్గాన్ని చెందిన ఒక హిజ్రాపై జరిగిన అమానుషంపై ఆవేదనతో గళమెత్తింది. న్యాయం చేయాలని,…
అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన సిడిపిఓ సుశీలదేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 :తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ “పోషణ్ భీ, పధాయ్ భీ” ను ప్రారంభించింది, అంటే “పోషణతో పాటు…
క్రీడాకారుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నడిగూడెం గ్రామానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, డివిఎంసిసి టీం సభ్యులు మునగలేటి వెంకన్న కుటుంబ సభ్యులకు డివిఎంసిసి క్రికెట్ క్రీడాకారులు 24 వేల రూపాయల ఆర్థిక సహాయంను ఆయన…