బడిబాటలో ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
జనం న్యూస్ ఏప్రిల్ 22:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుపుతూ,…
హుజూరాబాద్లో యాంటీ-డ్రగ్ కమిటీల సమావేశం
మాదకద్రవ్యాలపై సమగ్ర వ్యూహాలపై చర్చ.. జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని యాంటీ-డ్రగ్ కమిటీల (ఏ డి సీ ఏ స్)తో ప్రత్యేక సమీక్షా సమావేశం హుజురాబాద్…
గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించిన విద్యార్థులు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 : మండల పరిధిలోని టీఎల్ పేట గ్రామం నుంచి వివిధ గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను మంగళవారం ఆ గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరిగిన…
సాహిత్యం తోని నైతిక విలువలు పెంపు
జనం న్యూస్ ;22 మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :: జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో బడిపిల్లలు వ్రాసిన బక్రిచెప్యాల బాదుషాలు బడిపిల్లల కథలు పుస్తకావిష్కరణ జరిగింది.సాహిత్యం విస్తృతంగా అభివృద్ధి జరిగితే నైతిక విలువలు పెంపొందుతాయని అందుకు బక్రిచెప్యాల బాదుషాలు…
మూడ నమ్మకాలను విడానడలి ఏఎస్పీ చిత్తరంజన్
జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సమతులగుండం , భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ,ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలసి ద్విచక్ర వాహనం పై…
జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులకి ఘణ స్వాగతం పలికిన బిజిగిరి శ్రీకాంత్
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల విభాగంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయి , గౌరవ అధ్యక్షులు అవదుర్తి లక్ష్మణ్ నాయి…
ఘనంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు పట్టణ బిజెపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం…
ఇంటర్ ఫలితాలలో స్రవంతి కళశాల విద్యార్థుల విజయం
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్…
వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రీఛార్జ్ స్కాలర్స్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి రిసర్చ్ స్కాలర్స్ హర్షిత మరియు రంజిని తెలంగాణ రాష్ట్రము లో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ మార్కెట్ల ను సందర్శిస్తున్నారు. అందులో…
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి! డిసిసి అధ్యక్షులు. ఆంజనేయులు గౌడ్
జనం న్యూస్. ఏప్రిల్ 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నోవార్టిస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సంస్థ చైర్మన్ విజయ్ సుందర్. ఆధ్వర్యంలో…