• May 9, 2025
  • 9 views
ముగిసిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్సెలక్షన్స్

జనం న్యూస్- మే 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్ ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యా…

  • May 9, 2025
  • 25 views
ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం – మహారాణ ప్రతాప్..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.మహారాణా ప్రతాప్ జయంతి సందర్బంగా స్థానిక ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గారు…

  • May 9, 2025
  • 10 views
ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా టి.నరసింహ రాజు ఎంపిక

జనం న్యూస్ మే 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పోలీసు అంటే ఇలా ఉండాలి అని అనేక కోణాల నుండి ప్రజల చేత మన్ననలు పొంది శభాష్ అనిపించుకున్న ఉత్తమ పోలీసు అధికారిగా బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు…

  • May 9, 2025
  • 10 views
మండలంలోని బొప్పూడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా మోనిటరీంగ్ ఇన్వెస్టిగేషన్. ఆఫీసర్ ముట్లూరి రాజేశ్వరి బొప్పూడి గ్రామాన్ని సందర్శించారు గ్రామ పరిసర ప్రాంతాలను ఎస్డబ్ల్యుపిసి షెడ్ను సందర్శించడం జరిగింది గ్రామంలోని ప్రతి కుటుంబం…

  • May 9, 2025
  • 8 views
భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రిక సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణ మాజీ ఉపాధ్యక్షులు దగడ పుల్లయ్య మాట్లాడుతూ పహల్గాం దాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు విరుచుకుపడ్డాయని 26 మందికి బదులుగా…

  • May 9, 2025
  • 8 views
అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట నిర్వహించడం జరిగింది

(జనం న్యూస్ చంటి) దౌర్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్ర ప్రతిష్టత చేయడం జరిగింది. పురతమైన విగ్రహాన్ని ముత్యంపేట గ్రామ ప్రజలందరూ కలిసి కొత్త విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ పండుగ మూడు రోజులు చేయడం…

  • May 9, 2025
  • 8 views
ఒడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల ఆందోళన

జనం న్యూస్ మే(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం నాడు వడ్లు కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేగవంతం చేయాలని, తడిసిన వడ్లని కొనుగోలు చేయాలని ప్రతి సెంటర్ కి లారీలను పంపించాలని మిల్లర్లు రైతుల దగ్గర…

  • May 9, 2025
  • 7 views
గంజాయితో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 10,000 విలువచేసే రెండు కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్‌ఐ వి.బాలాజీరావు చెప్పారు. రైల్వే…

  • May 9, 2025
  • 9 views
దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ , ఐపిఎస్ జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో భద్రతను…

  • May 9, 2025
  • 7 views
ప్రేమ పేరుతో వంచించిన నిందితుడికి 10సం.ల కఠిన కారాగారం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్. జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022వ సంవత్సరంలో నమోదైన ప్రేమ పేరుతో వంచించి,అత్యాచారంకు పాల్పడి, పెండ్లికి నిరాకరించిన కేసులో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com