ఉపాధి హామీ పనులను, ఆకస్మిక తనిఖీ చేసిన, అదనపు కలెక్టర్
జనం న్యూస్, ఏప్రియల్ 29, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్, నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగంలో, చేపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను, సంగారెడ్డి జిల్లా అదనపు…
తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. మొన్న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన భారత రాష్ట్ర సమితి 25…
రేపు మహాత్మా బసవేశ్వర జయంతి….
బిచ్కుంద ఏప్రిల్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సోమలింగ శివాచార్యుల ఆధ్వర్యంలో దివ్య ఆశీస్సులతో 30వ తేదీన ఉదయం ఏడు గంటలకు మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా రాజుల చౌరస్తా వద్ద…
ఏన్కూరు మండలం ఎంపీడీవో పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమం లో భూక్యా వీరభద్రం,
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 29. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల ఎంపిడిఓ శ్రీ సకినాల రమేష్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం,…
ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబం నుండి సుమారు 4o సంవత్సరాల కు పైగా పార్టీకి విశేషమైన సేవలు అందించిన ఒక బీసీ సామాజిక…
ఒక వికలాంగుడి ఆవేదన
మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులం కాదా.. మమ్మల్ని చూస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు జాలి లేదా.. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన.. జనం న్యూస్ // ఏప్రిల్ //29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. పేద…
..అఖిల భారతి పద్మశాలి సంఘ మండల కమిటీ ఎన్నిక
జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో గల చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి…
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం
జనం న్యూస్ – ఏప్రిల్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు మే 1వ తేదీ నుంచి జూన్ 10వ తారీఖు వరకు వేసవి క్రీడా…
ఎకరాల 10,000 నష్టపోతున్న రైతులు
బింగి కరుణాకర్ మాజీ సర్పంచ్,బిజెపి జిల్లా కార్యదర్శి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. కరీంనగర్ జిల్లాలో వరి కోతలు మొదలై నెల కావస్తుంది, వడ్లకు విత్తన వ్యాపారులు ధర నిర్ణయించకుండానే కొనుగోలు…
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు
మా పేదలకు ఇక ఎప్పుడు న్యాయం జరిగేది.. ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజమైన నిరుపేదలకు ఇల్లు రాకపోతే స్థానిక ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తాం.. సిరిసేడు గ్రామ మహిళలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 //…