• January 10, 2025
  • 39 views
*జిల్లా పరిషద్ గాంధీ మెమోరియల్ లో సంక్రాంతి* సంబరం

జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల కొల్లాపూర్ యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పర్వదినోత్సవాన్ని జిహెచ్ఎం శోభారాణి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శ్రీదేవి అనిత ఉపాధ్యాయులు అల్వాల్ అర్జున్ గౌడ్, కృష్ణ సతీష్ రామ్మూర్తి…

  • January 10, 2025
  • 56 views
రజకులను కించపరిచేలా మాట్లాడిన చిట్టిబాబును అరెస్టు చేయాలి

రజక సంఘం ఆద్వర్యంలో శంకరపట్నంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దగ్ధ జనం న్యూస్ జనవరి 10శంకరపట్నం మండలం24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను శంకరపట్నం మండల…

  • January 10, 2025
  • 50 views
ముక్కోటి ఏకాదశి రోజున గోపాలస్వామి గుడిలో శివాంక్ పుట్టినరోజు పూజ కార్యక్రమం

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా లో గోపాలస్వామి గుడి లో ముక్కోటి ఏకాదశి రోజున అవుసుల శివాంక్ పుట్టిన రోజు సందర్బగా శివాంక్ స్వామి వారి ఆశీర్వదాలు తీసుకోవడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యులు…

  • January 10, 2025
  • 195 views
బోధన్ బస్టాండ్ సమీపంలో ఒంటరిగా దొరికిన 11 ఏళ్ల బాలిక

జనం న్యూస్, జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ మహాలక్ష్మి అనే మహిళ బోధన్ బస్టాండ్ లో గురువారం సాయంత్రం 6:30 సమయంలో బస్సు కోసం చూస్తున్న సమయంలో 11 సంవత్సరాల ఒంటరి బాలికను గమనించడం జరిగింది. మహాలక్ష్మి పిలుపు మేరకు…

  • January 10, 2025
  • 48 views
,ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా నిర్దేశిత వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి

డి ఈశ్వర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ శుక్రవారం ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుండి పాదయాత్రగా…

  • January 10, 2025
  • 48 views
ఘనంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు https://janamnews.in/archives/541

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/ కళాశాల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మసాలా…

  • January 10, 2025
  • 95 views
ఘనంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు

– క్యాంప్ కార్యాలయంలో కేక్ కేట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు – రాష్ర్టంలో గుర్తింపు ఉన్న నాయకుడు మైనంపల్లి హన్మంతరావు – మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) కాంగ్రెస్…

  • January 10, 2025
  • 43 views
జనం న్యూస్. జనవరి. 10 లింగాపూర్ మండల్.ఆడే ఇందల్ కుటుంబాన్ని పరామర్శించిన అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు

పెద్దకర్మ (తేర్వి) కోసం 7000 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందజేత ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండటమే అభ్యుదయ ఫౌండేషన్ లక్ష్యం రాథోడ్ యువరాజ్ టీచర్లింగాపూర్ :మండల కేంద్రానికి చెందిన పేద రైతు ఆడే ఇందల్ గత కొద్దిరోజుల క్రితం…

  • January 10, 2025
  • 55 views
భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేయాలి

జనం న్యూస్ కోటగిరి 10 జనవరి నిజామాబాద్ జిల్లా భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు…

  • January 10, 2025
  • 45 views
దౌల్తాబాద్ అల్పతే టీం సూపర్ సిక్స్ సర్కిల్ టోర్నమెంట్

జనం న్యూస్. జనవరి 10. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో అల్ఫతే టీమ్ ఆధ్వర్యంలో సూపర్ (6 ) సిక్స్. సర్కిల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ ఎండి. రఫీఖ్ ఉద్దీన్ . ఎండి. రిజ్వాన్ అలీ.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com