• April 24, 2025
  • 40 views
వావిలేరులో పంట భూసార పరీక్షలు ఏవో

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటలు భూసార పరీక్షల అవశ్యకత గురించి జిల్లా వ్యవసాయ…

  • April 24, 2025
  • 63 views
మెట్పల్లిలో ఒకే ఒక మాతృశ్రీ హాస్పిటల్

డిశ్చార్జ్ రోజునేపుట్టిన పిల్లలచేత కేకు కట్ కార్యక్రమం జనం న్యూస్ ఏప్రిల్ 22:జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఉన్న మాతృశ్రీ హాస్పిటల్ లో డెలివరీ కొరకుఅడ్మిట్ అయినా ఓబులాపూర్ గ్రామానికి చెందిన శావర్తి రవీందర్ భార్య లతికా శుక్రవారం రోజునా డెలివరీ…

  • April 24, 2025
  • 51 views
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సదస్సులో పాల్గొన్న డా” సంతోష్ గౌడ్

జనం న్యూస్ ఏప్రిల్ 24 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన టి యు సౌత్ క్యాంపస్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నడాక్టర్ సంతోష్ గౌడ్, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఢిల్లీలో డాక్టర్…

  • April 24, 2025
  • 42 views
.25 లీటర్ల గుడుంబా పట్టివేత మహిళా అరెస్ట్

.25 లీటర్ల గుడుంబా పట్టివేత మహిళా అరెస్ట్ జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో సెంటర్లో బుధవారం రోజున ఉదయం 10 గంట గుడుంబా అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం…

  • April 24, 2025
  • 33 views
పాజిటివ్ థింకింగ్ తో పరీక్షల్లో టాప్!” మానసిక నిపుణుడు ఉమాపతి

జనం న్యూస్ ;24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి: వై. రమేష్ ; పరీక్షల సమయాల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో నమ్మకం పెంచేందుకు ప్రత్యేకంగా ఒక అవగాహన సదస్సు సిద్ధిపేటలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత…

  • April 24, 2025
  • 40 views
కాశ్మీర్ లో పర్యాటకుల పై పాకిస్థానీ తీవ్రవాదులు కాల్పులు జరిపి 27 మంది అమాయకులను చంపి నందుకు కొవ్వొత్తుల తో ర్యాలీ నిర్వహించి బిజేపి నాయకులు

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం కాశ్మీర్ లో పర్యాటకుల పై పాకిస్తానీ తీవ్రవాదులు కాల్పులు జరిపి 27 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు అందుకు నిరసనగా శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల…

  • April 24, 2025
  • 43 views
జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ బిజెపి నిరసన, క్యాండిల్ ర్యాలీ

ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది.. మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం.. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి… జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మూ కాశ్మీర్ పహాల్గాం లో…

  • April 24, 2025
  • 46 views
మార్కుక్ మండలం ప్రభుత్వ పాఠశాలల లో సమ్మర్ క్యాంపు లు

జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ఈ రోజు నుండి నెల చివరి వరకు మార్కుక్ మండలం లోని మూడు పాఠశాల లో సమ్మర్ క్యాంపు లు చాలా…

  • April 24, 2025
  • 37 views
ఉగ్రవాదని ఉక్కు పాదంతో అణిచివేయాలి పుట్టా వెంకట బుల్లోడు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పహాల్గంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వెంకట బుల్లోడు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో కిరాతకంగా, పాశవికంగా అమాయక…

  • April 24, 2025
  • 43 views
మహాత్మ జ్యోతిరావు పూలే ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన జాతరను విజయవంతం చేయండి

కెవిపిఎస్ నిర్వహిస్తున్న జనజాతరను విజయవంతం చేయండి దోoతాల నాగార్జున, ముదిగొండ వెంకటేశ్వర్లు జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com