• July 5, 2025
  • 26 views
గుర్రాలగొందిలో అలరించిన అష్టావధానం

జనం న్యూస్ ;5జూలై శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామంలోని అభయాంజనేయ దేవస్థాన అన్నదాన భవనంలో శనివారం కవయిత్రి మంచినీళ్ల సరస్వతి రామశర్మచే అవధానం జరిగింది. ప్రాశ్నికులు అడిగిన అంశాలపై వివిధ ఛందస్సులలో పద్యాలు అందించి, అలరించారు.…

  • July 5, 2025
  • 25 views
కేంద్రీయ విద్యాలయం కోసం భవన నిర్మాణానికి స్థలం పరిశీలించిన అధికారులు

మద్నూర్ జూలై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం భవన నిర్మాణం చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్…

  • July 5, 2025
  • 29 views
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హోంమంత్రికి వినతి

మరణ ధ్రువపత్రం వెంటనే ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాడక గ్రామం కొండపాలెంకు చెందిన చోడిపల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో కలిసి జూలై 2న చేపల వేట వెళ్ళాడు.యర్రయ్య…

  • July 5, 2025
  • 283 views
ఆర్ఎంపి క్లినిక్లను తనిఖీ చేసిన డాక్టర్ అజిత్ రెడ్డి

జనం న్యూస్ జులై 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు డా.ఎల్లాల అంజిత్ రెడ్డి మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో మెట్టుపల్లి పట్టణ పరిధిలోని పలు ఆర్ఎంపీల క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…

  • July 5, 2025
  • 33 views
మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎ ఎస్పీ చిత్తరంజన్

జనం న్యూస్ జులై 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో మహిళలకు టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే వసుధ స్వచ్చంధ సేవా సంస్థ లక్ష్యమని సేవా సంస్థ…

  • July 5, 2025
  • 27 views
కార్మికుల మెడల మీద వేలాడే కత్తులే నాలుగు లేబర్ కోడ్ లు—షేక్ సుభహన్ IFTU జిల్లా అధ్యక్షులు

జులై 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి–భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూలై 05 : భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ యఫ్ టి యు) ఏన్కూరు మండలం ముఖ్య కార్యకర్తల…

  • July 5, 2025
  • 25 views
సొంతశాఖ నుంచి ఆసుపత్రికి నిధులు కేటాయించలేని అసమర్థుల్ని భరించలేకే ప్రజలు తిరస్కరించారు ప్రత్తిపాటి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 5 రిపోర్టర్ సలికినీడి నాగు గతంలో వైద్యారోగ్యమంత్రిగా పనిచేసిన మాజీ అవినీతిమంత్రి ఆసుపత్రికి రూపాయి కేటాయించలేదు : ప్రత్తిపాటి చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి 2014-19లో టీడీపీ ప్రభుత్వం రూ.15 కోట్లు…

  • July 5, 2025
  • 22 views
గురజాపాలెంలో ఆటిజం శిక్షణా కేంద్రం ఏర్పాటు

జనం న్యూస్,జూలై05,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం గురజాపాలెంలో ఆటిజం సపోర్ట్ శిక్షణా కేంద్రం మరియు కోస్టల్ ఆంధ్ర ఉపాధ్యాయ సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటుకు గురజాపాలెంలో ఉన్న పాఠశాలను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు రాష్ట్ర సమగ్ర శిక్ష ఆటిజం…

  • July 5, 2025
  • 24 views
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినశ్రీఘాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్త కంతేటి కాశి

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన అరుదైన గౌరవము ప్రతి సంవత్సరము జూలై 4వ తేదీన స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ పరంగా…

  • July 5, 2025
  • 24 views
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధికార ప్రతినిధిగా కాశి రామ కృష్ణ….

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధికార ప్రతినిధిగా ముమ్మిడివరానికి చెందిన కాశి రామ కృష్ణ…. జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాశి రామకృష్ణను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com