• April 22, 2025
  • 24 views
భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులకు న్యాయం

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్. ఏప్రిల్ 22, 2025:. కొమురం భీమ్. జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే…

  • April 22, 2025
  • 21 views
సత్తా చాటిన సిరికొండ ఆదర్శ కళాశాల..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని ఆదర్శపాఠశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలోపీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులు మిశ్రమ ఫలితాలు సాధించారు.ద్వితీయ సంవత్సరంలో పరీక్షకు 94మంది విద్యార్థులు హాజరై 65% ఉత్తీర్ణత…

  • April 22, 2025
  • 27 views
ఆదివారం అధికారుల దాడి వెనుక రాజకీయ హస్తం లేదంటారా.!

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్22: రాజకీయ ఒత్తిడి కారణంగానే రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్వాసితుల భూములపై బుల్డోజరుతో దాడి చేశారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో పత్రిక సమావేశంలో…

  • April 22, 2025
  • 27 views
భద్రాచల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు కళ్యానానికి అందజేసి

రామభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు దంపతులు అభినందనీయం 500 సంవత్సరాల చరిత్ర కల్యానానికి తలంబ్రాలు అందించే కృషి అమోఘం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాపరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి జనం న్యూస్, ఏప్రిల్ 23( తెలంగాణ…

  • April 22, 2025
  • 24 views
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారికి రెండు రోజుల జైలు శిక్ష..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా.సిరికొండ మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం త్రాగినటువంటి ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల యొక్క పేర్లు తాళ్ల రామడుగు…

  • April 22, 2025
  • 22 views
ఏప్రిల్ 24 లోపు మండల & జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా పని చేయుటకు దరఖాస్తు చేసుకోవాలి…… జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి

జనం న్యూస్, ఏప్రిల్ 23, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 24 లోపు మండల & జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా పని చేయుటకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

  • April 22, 2025
  • 367 views
తడ్కల్ భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు

భూ భారతితో రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం : జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి,ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జనం న్యూస్,ఏప్రిల్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ దేవి ఫంక్షన్ హాల్ లో భూభారతి అవగాహన సదస్సును…

  • April 22, 2025
  • 23 views
భూ సమస్యల పరిష్కారమే భూ భారతి చట్టం రూపకల్పన

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యూటేషన్ కు భూమి పట్టం తప్పనిసరి 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన…

  • April 22, 2025
  • 22 views
అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ భారతరత్న ద్వారా ఆయనను గౌరవించుకుందాం బిజెపి

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ యందు భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా…

  • April 22, 2025
  • 23 views
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలుకేంద్రలు ప్రారంభోత్సవం

జనం న్యూస్ ఎప్రిల్22 జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్ ముప్పాళ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com