విద్యార్థులను ప్రభుత్వం పాఠశాలకు పంపాలి. బడిబాట ప్రచారంలోఉపాధ్యా యులు
బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు…
బి వి సి అక్షర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న , చిక్కాల గణేష్ మోకా సుబ్బారావు
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంబి వి సి అక్షర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా…
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండలంలోని 23 గ్రామాలలో…
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..!
జనంన్యూస్. 09. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని తాళ్ల రామడుగు గ్రామంలో గౌరవనీయులు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశానుసారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు…
ఘనంగా కొట్టే వేణు జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి కే.వేణు పుట్టినరోజు సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి…
ఇంటి పై విరిగిపడ్డ చెట్టు
జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామానికి చెందిన రామగిరి వినోద్ ఇళ్లు పై చెట్టు విరిగి పడిపోయింది ప్రమాదవశాత్తు ఇంటి వారు ఇంట్లో లేకపోవడం తో ప్రమాదం తప్పింది…
రేషన్… పరేషాన్… తెలంగాణలో రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి తప్పని తిప్పలు.
జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం లో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగింది తెలంగాణ రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి కిలో నిలబడలేక ఇబ్బందికి…
మొబైల్ ఐసీటీసీ క్యాంప్ ద్వారా హెచ్ ఐ వి పరీక్షల క్యాప్
జనం న్యూస్ పల్నాడు జిల్లా జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం గాంధీ బొమ్మ సెంటర్ నందు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్…
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు…
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి
జనం న్యూస్. జూన్8. సంగారెడ్డి జిల్లా.హత్నూర. నియోజకవర్గం .ఇంచార్జ్ (అబ్దుల్ రహమాన్) విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోగల ఒక వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో చోటు చేసుకుంది. హత్నూర గ్రామానికి…