వైసిపి దగా మాటలను తిప్పి కొట్టండి:-ఎద్దుల విజయసాగర్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైసిపి దగా మాటలను తిప్పి కొట్టండి, ఎన్డీఏ కూటమి, లీడర్లకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు విజ్ఞప్తి,ఎద్దుల సాగర్, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ, ycp కుంభకోణాల…
.తోటి మిత్రులు ఆర్థిక సహాయం
జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి వినోద్ కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి మరణించడం బాధా కరమని తోటి మిత్రులు 2012…
3 నుండి 19 వరకు భూభారత రెవెన్యూ సదస్సు
జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని భూభారతి రెవెన్యూ సదస్సు జూన్ 3 నుండి 19 వరకు జరుగుతాయి అని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు జూన్ 3న మండలం లోని…
అమరుల త్యాగాల స్మృతిలో రాష్ట్రంలో ప్రజాపాలన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి…
ఘనంగా వేగుళ్ళ లీలా కృష్ణ ప్రమాణ స్వీకారం
విజయవాడ తరలి వెళ్లిన వెదురుపాక జనసేన నాయకులు జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జూన్ 3ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ప్రమాణ స్వీకారం…
హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మచ్చ గణేష్
జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు బీఆర్ఎస్ పార్టీ మండల బి అర్ ఎస్ పార్టీ…
నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ -జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్…
అమరవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ*
పాత్రికేయుల పాత్ర మరువలేనిది జనం న్యూస్, జూన్ 2 ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) వందలాది మంది విద్యార్థి అమరవీరుల వీరోచిత పోరాటం వల్ల,అమరుల త్యాగ ఫలితం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని నర్సింగపూర్ గ్రామ…
నందికొండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ – జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బుద్ధ వనంలో బుద్ధవనం ఓ ఎస్ డి…
ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలువెంటనే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్
జనం న్యూస్,జూన్02, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం లోని మల్లవరం,ఎం జగన్నాథ పురం గ్రామల్లో ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశంలో ఆందోళన నిర్వహించి బకాయి పడ్డ ఎనిమిది వారాల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ…