• January 16, 2026
  • 85 views
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి స్వగృహం నందు సంక్రాంతి సంబరాలు,

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు జనవరి 16, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం లోని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వగృహం నందు కనుమ పండుగ పండగ సందర్భంగా వైయస్సార్…

  • January 16, 2026
  • 86 views
మేడా స్వగృహం లో అంబరాలను అంటిన సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మేడ రఘునాథరెడ్డి,

జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా. రాజంపేటనియోజకవర్గం,నందలూరు మండలంలోని చెన్నయ్య గారి పల్లె స్వగృహం నందు పార్లమెంట్ సభ్యులు ఎంపీ మేడ రఘునాథరెడ్డి తనస్వగృహంనందలూరు వైఎస్సార్సీపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభిమాన లురాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు పరిధి పరిశీలకులు మేడా…

  • January 16, 2026
  • 85 views
అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని…

  • January 16, 2026
  • 85 views
గ్రామాలలో నీటి సమస్య ఎదురైతే 1916 కు పిరియదు చేయండి..

జనంన్యూస్. 16.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజమాబాద్ జిల్లాలో రాబోయే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్ మిషన్ భగీరథ మరియు పంచయతిరాజ్ డిపార్ట్మెంట్…

  • January 16, 2026
  • 99 views
స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ జనవరి 16, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MEPMA ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 15 లక్షల బ్యాంక్ రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి…

  • January 16, 2026
  • 88 views
.లింకులను క్లిక్ చేయొద్దు :ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ జనవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను…

  • January 16, 2026
  • 94 views
మండల అంబేద్కర్ యువజన కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ఏర్గట్ల16: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్గట్ల మండల అంబేద్కర్ యువజన కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ రక్షక్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి రామ…

  • January 16, 2026
  • 90 views
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం..

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్.సి.రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా రాజ చందన్ రెడ్డి…

  • January 16, 2026
  • 82 views
జిల్లాలో ​కోడి పందాలు, జూదమే లక్ష్యంగా పోలీస్ దాడులు: అచ్యుతాపురం, పరవాడ పరిధుల్లో కేసుల నమోదు

జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో,…

  • January 16, 2026
  • 93 views
నాతవరం పోలీసుల ఘనకార్యం ​ఢిల్లీలో గంజాయి కేసు నిందితుడి అరెస్ట్ *నాలుగేళ్ల తర్వాత దొరికిన నిందితుడు

జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : గంజాయి కేసుల్లో నిందితులు ఎక్కడ దాక్కున్నా చట్టం నుండి తప్పించుకోలేరని నాతవరం పోలీసులు నిరూపించారు. గత నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక కీలక నిందితుడిని…