Breaking News
ప్రాణ సంకటంగా మారిన విద్యుత్ తీగలుబీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలుపాము కాటుతో అచ్యుతాపురం కేజీబీవి విద్యార్థిని మృతిజ్యోతి రావుపులే స్ఫూర్తితో ఉపాధి రక్షణకై ఉద్యమాలుతుంగతుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలుమక్క అధిక దిగుబడి సాధించిన డి సంతోష్ కు ఘన సన్మానం…బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలే జయంతి వేడుకలుప్రాణం పోసిన ‘ప్రత్తిపాటి’ ఉదారత: కిడ్నీ బాధితుడికి పునర్జన్మచిరుతపులిని బందించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలిఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..జ్యోతిరావు పూలే గారి విగ్రహాం ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
  • December 16, 2025
  • 111 views
కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కండువాలు కప్పిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.

జనం న్యూస్ 16డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మండలం రావుజీగూడ గ్రామ నూతన ఉప సర్పంచ్ పెందూరు గంగామణి, వార్డు సభ్యులు ఊర్వేత బాగుబాయి, మెస్రం చంద్రకళ, షేక్ సబీనాబీ, షేక్ కైరున్ బీ మంగళవారం…

  • December 16, 2025
  • 115 views
చల్లపల్లి వంటకాలువలో వ్యర్ధాలను తొలగించండి అధికారులు

న్యూస్ అమలాపురం డిసెంబర్ 16 అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కీతన చెరువుతూము దగ్గర యాప చెట్టు చల్లపల్లి వంటకాలు వ కుళ్ళిన కళేబరాలు తో పంట కాలవ వ్యర్ధాలతో నిండిఉన్నది పిడబ్ల్యుడి అధికారులు కానీ రెవిన్యూ అధికారులు కానీ స్థానిక…

  • December 16, 2025
  • 110 views
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హిమబిందు భారీ మెజార్టీతో గెలిపించండి

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందును కొమురయ్యను ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి స్వాగతం, పలుకుతూ ఆరేపల్లి ప్రజలు…

  • December 16, 2025
  • 114 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 16 మన్నపూర్ గ్రామంలో మోడీ భార్గవి జన్మదిన వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మోడీ భార్గవికి జన్మదిన శుభాకాంక్షలు…

  • December 16, 2025
  • 109 views
కృష్ణ భక్తిభావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మంకంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి : విభిషణ్ ప్రభు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్, డిసెంబర్ 1 మనిషి శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడని, కృష్ణ భక్తిభావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మమని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ సెలవిచ్చారు.…

  • December 16, 2025
  • 116 views
మండలం లో మూడవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రేపు జరగనున్నవి అదృష్టంగా విజయం ఎవరికి దక్కుతుంది.

నల్గొండ జిల్లా పీ. ఏ.పల్లి,గుడిపల్లి మండలం రిపోర్టర్ శ్రీరమణ. గుడిపల్లి మండలంగుడిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఇటీకాల జగన్మోహన్రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కూన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్తి గ్రామము నుండి కాంగ్రెస్ నుండి…

  • December 16, 2025
  • 113 views
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్…

  • December 16, 2025
  • 114 views
ససర్పంచులు సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్

జనం న్యూస్, డిసెంబర్ 16, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఘన విజయం సాధించి గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డలు గూరుడు తిరుపతి ని మరియు ద్యావనపల్లి రామకృష్ణ ని మెట్ పల్లి మాజీ…

  • December 16, 2025
  • 103 views
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విజయ భాస్కర రావు.

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 16 తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు వారు ఎన్నటికీ మర్చిపోలేరని తర్లుపాడు మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కరరావు అన్నారు.…

  • December 16, 2025
  • 114 views
మహిళల భద్రత, రోడ్ సేఫ్టీ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి:- ఎస్సై మల్లికార్జున్రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ మౌంట్ కార్మెల్ పాఠశాల నందు శక్తి టీం అవగాహనసదస్సునిర్వహించారు.ఈసందర్భంగా ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్…