.జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…
జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి సతీష్ బాబు అన్నారు. మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు…
రాష్ట్ర మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గంప చంద్రమోహన్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జనం న్యూస్ డిసెంబర్ 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) గంప చంద్రమోహన్, సహచరులు అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు పటేల్,…
జనం న్యూస్ డిసెంబర్ 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన, ఎంబరి గౌరయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుమారుడు ఏంబరి రామచంద్రం, విద్యుత్తు ఆర్టిజన్గా ఇసాయిపేటలో విధులు నిర్వహిస్తున్నాడు.…
జనం న్యూస్: డిసెంబర్ 8 సోమవారం; సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై రమేష్ ; పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని అవధాని తిరుకోవళ్ళరూర్ శ్రీహ్ష అన్నారు. ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందన్నారు. సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల…
జనంన్యూస్ డిసెంబర్ 08 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ బీడీఎల్ భానూర్ సీఐ విజయ్ కృష్ణ సమక్షంలో పోలీసులు నందిగామ గ్రామంలో…
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు కొత్తగూడెం 08 డిసెంబర్ ( జనం న్యూస్ ) స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన…
జనం న్యూస్ 09డిసెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి చెందిన పలుమారు అంజయ్య యాదవ్ ను యాదవ చైతన్య వేదిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి…
భద్రాద్రి కొత్తగూడెం 08 డిసెంబర్( జనం న్యూస్) కొత్తగూడెం పట్టణానికి చెందిన తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఆర్.సి. కొప్పుల రమేష్ అనారోగ్యంతో మృతిచెందిన ఘటన స్థానిక మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి బహుజన్ సమాజ్ పార్టీ…
జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామానికి చెందిన బిసి మంగలి గిద్దమారి రాము సురేష్ తండ్రి గిద్దమారి సమ్మయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్…