Breaking News
మహిళా ప్రపంచ క్రికెట్ కప్ విజేతకు భారీ నజరానా – సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్‌పై ప్రశంసలు కురిపించిన మేడా విజయశేఖర్ రెడ్డిప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగుల ఇబ్బందులుశ్రీ సద్గురు సాయి నాథ్మందిరం 26 వ వార్షి కోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలుఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలికొనసాగుతున్న జోనల్ స్థాయి క్రీడలుకార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.…శాయంపేట మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి (బిఎస్ఎస్) జిల్లా అధ్యక్షుడు సుమన్.రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలి. భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డిఘనంగా వందేమాతరం గీతానికి 150 సంవత్సరాల వేడుకలు.వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
  • October 30, 2025
  • 28 views
తాళ్లూరు వెంకటాపురం గ్రామాల మధ్య రహదారిపై రాకపోకలను నిలిపిన ప్రభుత్వ అధికారులు*

కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో…

  • October 29, 2025
  • 38 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం

జనం న్యూస్, అక్టోబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ…

  • October 29, 2025
  • 33 views
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ అక్టోబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయునది ఏమనగా రానున్న 3 గంటలు అతి భారీ వర్షాలు ఉన్నందున శిధిలావస్థలో ఉన్న…

  • October 29, 2025
  • 35 views
అంజయ్య కాలనీ శ్రీరామ్ నగర్ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మొంత తుఫాన్ కారణంగా గత మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలు పడటం వలన లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ…

  • October 29, 2025
  • 38 views
నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పోస్ట్…

  • October 29, 2025
  • 34 views
రైవాడ జలాశయం నుండి వరదనీటి విడుదల — ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి దేవరపల్లి : మండలంలోని రైవాడ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 112.97 మీటర్లకు చేరుకుంది. రైవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 114.00 మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయానికి…

  • October 29, 2025
  • 37 views
ప్రభుత్వం వలలు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలి

మత్స్యకారుల సంఘం అధ్యక్షులు- రమణ జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లో తుఫాను ప్రభావంతో కృష్ణా నదిలో గల్లంతైన మత్స్యకారుల వలలు, పడవలు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మొంథా తుఫాను…

  • October 29, 2025
  • 39 views
హరీష్‌రావును పరామర్శించిన ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్‌: మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం…

  • October 29, 2025
  • 35 views
సిఐటియు ఆధ్వర్యంలో నాట్కో కార్మికుల సమస్యల సామరస్య పరిష్కారం

జనం న్యూస్- అక్టోబర్, 29- నాగార్జున సాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని నాట్కో ఫార్మా కంపెనీలో గత రెండు నెలలుగా క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్న కార్మికుల పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం…

  • October 29, 2025
  • 32 views
ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు….

బిచ్కుంద అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది మరియు…