Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 24, 2025
  • 30 views
దుబాయ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎద్దుల విజయ సాగర్.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఎద్దుల విజయసాగర్,శుక్రవారం దుబాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • October 24, 2025
  • 29 views
అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలి- మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి.

జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం లో కార్తీక మాసం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఆంజనేయ స్వాములకు ,అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన…

  • October 24, 2025
  • 35 views
త్రిపురాంతక బాల సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న…

జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి. త్రిపురాంతకం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్…

  • October 24, 2025
  • 28 views
కనకరాజుకు వాసవీ క్లబ్

జీవిత సాఫల్య పురస్కారం జనం న్యూస్): అక్టోబర్ 24 ఆర్య వైశ్య సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సేవా తత్వవేత్త ప్రగలపాటి కనకరాజు కి విశిష్ట గౌరవం లభించింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనను…

  • October 24, 2025
  • 31 views
నూతన వధూవరులును ఆశీర్వాదించిన ప్రముఖులు

జనం న్యూస్ అక్టోబర్ 24 సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది.. ఈ మేరకు నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ,…

  • October 24, 2025
  • 30 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే….

బిచ్కుంద అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండెనేమల్లీ గ్రామ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి గారి కూతురి వివాహం బాన్స్వాడ ఎస్ ఎం బి పంక్షన్ హాల్ లో వివాహం వేడుకలో జుక్కల్ మాజీ…

  • October 24, 2025
  • 31 views
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 24కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం…

  • October 24, 2025
  • 33 views
సీతానగులవరం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్! ఎంపీడీఓ ఓ అన్నమ్మ చొరవతో రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 24 తర్లుపాడు మండల కేంద్రం నుండి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలో గల సీతానగులవరం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యపై వచ్చిన కథనంపై తర్లుపాడు ఎంపీడీఓ ఓ అన్నమ్మ వెంటనే స్పందించారు. బ్రిడ్జి పరిసరాలలో…

  • October 24, 2025
  • 28 views
క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్, అక్టోబర్ 24,అచ్యుతాపురం: ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం ఎం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అండర్ 14, 17 బాల బాలికలకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలను…

  • October 24, 2025
  • 26 views
నూతనంగా విచ్చేసిన డి ఎల్ పి ఓ ప్రసాద్ గారికి సన్మానించిన పంచాయతీ సిబ్బంది….

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతనంగా విచ్చేసిన బాన్సువాడ డిఎల్పిఓ ప్రసాద్ ను గ్రామపంచాయతీ సిబ్బంది తరపున షాలువాతో సత్కరించడం జరిగింది.. అనంతరం గ్రామపంచాయతీ యొక్క రికార్డులను పరిశీలించడం జరిగింది..…