• January 27, 2025
  • 23 views
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి

ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శార్వాణీ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న…

  • January 27, 2025
  • 23 views
అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు

జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు అన్నారు.. స్థానిక జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో గణతంత్ర…

  • January 27, 2025
  • 29 views
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…

  • January 27, 2025
  • 28 views
మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చి కెళ్లిన తోటి మనుషులు

జనం న్యూస్ 27 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా విశాఖలో దారుణం జరిగింది. ఏ తప్పు చేసిందో ఏమోగానీ ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకుని మరీ నడిరోడ్డుపై…

  • January 27, 2025
  • 29 views
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురిసింది. దీంతో గ్రామాలలో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు…

  • January 27, 2025
  • 22 views
మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా శివరాంరెడ్డిపల్లి లో ఘనంగా నాలుగు పథకాలు ప్రారంభోత్సవం

జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి…

  • January 27, 2025
  • 25 views
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలకు డైరీలు పంపిణీ

జనం న్యూస్ జనవరి 27 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగాఇంటి వెనక మల్లేశం కురుమ సంఘ ఆధ్వర్యంలో స్కూల్…

  • January 27, 2025
  • 19 views
విద్యార్థులకు టై బెల్టులు బహుకరణ. చేసిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలోని విద్యార్థులందరికీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి పాఠశాలల్లోని విద్యార్థులందరికీ…

  • January 27, 2025
  • 24 views
ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చారిత్రాత్మక దినం జనవరి 26

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చారిత్రాత్మకమైన దినమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తెలియజేశారు. ఆదివారం రిపబ్లిక్ డే…

  • January 27, 2025
  • 32 views
చిట్ట చివరి దరఖాస్తుదారునికి పథకాల వర్తింపు..

డి యఫ్ ఓ సతీష్ కుమార్ జనం న్యూస్ జనవరి 26(నడిగూడెం):- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హత కలిగిన చిట్టచివరి దరఖాస్తుదారులకు వర్తింపజేస్తామని మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్ పేర్కొన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com