ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన 20 మంది ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించినట్లు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘాల సహకారం అభినందనీయమన్నారు.…
నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ…
బాధిత రైతులకు చేయూత
జనం న్యూస్ సెప్టెంబర్ 12 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ఇటలీల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పొలాల్లో ఇసిక తొలగించడానికి ఉపాధి హామీ పథకం కింద సర్వే నిర్వహించడం జరిగింది. వారందరి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇవ్వబడును ఎవరైతే…
యువతీ అదృశ్యం
జనం న్యూస్,సెప్టెంబర్11,అచ్యుతాపురం: మండలం లోగల పూడిమడక పంచాయతీ పల్లిపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు ఆమె తల్లి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్యుతాపురం సెజ్ పరిధిలో గల బ్రాండిక్స్ కంపెనీలో…
లొంక రామలింగేశ్వరుని దర్శించుకున్న. సిపి. సాయి చైతన్య..!
జనంన్యూస్. 11.సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండల కేంద్రం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అడవిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పర్వత వర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ మహా క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…
యూరియ సరిపడా వచ్చేంత వరకు పోరాటం ఆగదు: రైతు సంఘం.
జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం రైతులకు సరిపడా యూరియా వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు.గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నడిగూడెం…
అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన ప్రతి ధరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలి. డైల్ 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి.. ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలి.. ఆన్లైన్…
ప్రజాకవి కాళోజి బాటలో సాగాలి – సిద్దిపేట కవులు
జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; కలం ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చిన ప్రజాకవి కాళోజి బాటలో రచయితలు సాగాలని జాసాప అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్…
కవి కిరీటి వేల్పుల రాజు
జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; కాళోజి జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో యువ కవి వేల్పుల రాజు యాదవ్ కు కవి కిరీటి బిరుదును ప్రధానం చేశారు.…
ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ ధార్మిక జట్లను బలోపేతం చేయండి.
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు పాలెం క్షత్రియ కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ ధార్మిక సమితి సత్సంగ నిర్వహణలో విశిష్ట అతిథిగా విచ్చేసిన అఖిలభారత ధర్మజాదరణ సహప్రముఖ్మాన్యశ్రీ…