దత్త సాయి సన్నిధిలో శ్రావణ గురువార పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో…
జేబు దొంగల ముఠా అరెస్ట్
జనం న్యూస్ జులై 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జేబు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు కథనం ప్రకారం మండలం లోని కొత్త గట్టు సింగారం గ్రామంలో…
బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జనం న్యూస్, జూలై 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ…
వీధి కుక్కల సమస్యను తీర్చాలని మున్సిపల్ అధికారికి వినతి పత్రం…
బిచ్కుంద జులై 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడద వాటి సమస్య తీర్చాలని మున్సిపల్ అధికారికి భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ బిచ్కుందలో…
కలెక్టర్ గారు మంజూరు చేసిన 2 లక్షల పనుల ప్రారంభానికి స్థలం పరిశీలించిన మండల అధికారులు
మద్నూర్ జులై 30 జనం న్యూస్ బుధవారం మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు పెద్ద ఎక్లారా వద్ద గల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 లక్షలు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన…
ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో అర్బన్ ఎమ్మెల్యే కృషి…!
జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిసిన నాటి నుండి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్…
ఆత్మ కమిటీ చైర్మన్ గా మంచన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి.
జనం న్యూస్ జులై 31 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామాని కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఎజెన్సీ) …
సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం..!
జనంన్యూస్. 31.సిరికొండ.ప్రతినిధి. జీవితాంతం ప్రకజలకోసం కృషి చేసిన పూనేం లింగన్న విప్లవోధ్యమాలకే ఆదర్శనీయుడు.సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ.ప్రజల కోసమే అంకితమై ప్రాణాలను సహితం అర్పించిన . సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని…
బీసీల రాజ్యా సాదనే లక్ష్యంరాజ్యాధికారం కోసం బీసీ కవులు, కళాకారులు ఒక్కటి కావాలే
జనం న్యూస్ జూలై 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఇక వచ్చేది బీసీల రాజ్యమే బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా…
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు లోకేష్ కృషి వర్ణనాతీతం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూలై 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఉన్నత అధికారులు సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో…